- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ‘మా’ ఎన్నికల్లో ఓటేసిన మెగాస్టార్ చిరంజీవి..అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని, మా ఎన్నికల్లో రచ్చ జరగడానికి మీడియానే కారణమని ఫైర్ అయ్యారు. మీడియాకు మంచి మెటీరియల్ దొరికిందని వ్యాఖ్యానించారు. ఇంత వేడి రగలడం మంచిది కాదని, ఎప్పుడు ఒకేలాగా అన్ని పరిస్థితులు ఉండవన్నారు. ఒక్కోసారి పరిస్థితులు మారతాయని అందుకు అనుగుణంగా సమాయత్తం కావాలని సూచించారు.
ఎన్నికల్లో ఓటర్లు ఏం కోరుకుంటున్నారో అదే జరుగుతుందని చిరు తెలిపారు. కళాకారులు ఎవర్ని ఎన్నుకుంటే వారికే తన మద్దతు అని చెప్పారు. వ్యక్తిగతంగా ఒకరికి మద్దతిచ్చి ఎన్నికలను ప్రభావితం చేయడానికి సిద్ధంగా లేనన్నారు. అంతరాత్మ ప్రభోధానికి అనుసరించి ఓటు వేశానని చిరు పేర్కొన్నారు.
Next Story