SPB పద్మవిభూషణ్‌కు అర్హులు : చిరంజీవి

by  |
SPB పద్మవిభూషణ్‌కు అర్హులు : చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీ బాలుకు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందించిన చిరు.. ఈ గౌరవం పొందేందుకు ఆయన అర్హుడని తెలిపారు. కానీ, మరణానంతరం అవార్డు పొందుతున్నారని చూడటమే బాధగా ఉందని పేర్కొన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఈ అవార్డును స్వీకరించి ఉంటారనే భావిస్తున్నానని చెప్పారు. పద్మ అవార్డులు పొందిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


Next Story