- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే గిరిజనులను అక్కడి నుంచి తరలిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పుకొచ్చారు. బలవంతంగా తరలించే ప్రక్రియను జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.
Next Story