- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: త్రిదండి చినజీయర్ స్వామి దేవాలయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరి మతాన్ని వారు ప్రేమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాచీన దేవాలయాలను మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాచీన దేవాలయాలు మనం కాపాడకపోతే చరిత్ర హీనులుగా మిగిపోతామని వ్యాఖ్యానించారు. ప్రాచీన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని చిన్న జీయర్ స్వామి కోరారు.
Next Story