చరిత్ర హీనులుగా మిగిలిపోతాం : చినజీయర్ స్వామి

by  |
చరిత్ర హీనులుగా మిగిలిపోతాం : చినజీయర్ స్వామి
X

దిశ, వెబ్‌డెస్క్: త్రిదండి చినజీయర్ స్వామి దేవాలయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరి మతాన్ని వారు ప్రేమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాచీన దేవాలయాలను మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాచీన దేవాలయాలు మనం కాపాడకపోతే చరిత్ర హీనులుగా మిగిపోతామని వ్యాఖ్యానించారు. ప్రాచీన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని చిన్న జీయర్ స్వామి కోరారు.


Next Story

Most Viewed