మోసాలకు పాల్పడుతున్న చైనా గ్యాంగ్ అరెస్ట్

by  |
మోసాలకు పాల్పడుతున్న చైనా గ్యాంగ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మల్టీలెవెల్ మార్కెటింగ్‌‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. సోమవారం ఉదయం ముఠాలోని ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు చైనా వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చైనాకు చెందిన ఈ ముఠా 20 వేల మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేటుగాళ్లు రూ.50 కోట్లు వరకు మోసాలు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితులను సీపీ సజ్జనార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.


Next Story

Most Viewed