- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మల్టీలెవెల్ మార్కెటింగ్తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. సోమవారం ఉదయం ముఠాలోని ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు చైనా వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చైనాకు చెందిన ఈ ముఠా 20 వేల మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేటుగాళ్లు రూ.50 కోట్లు వరకు మోసాలు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నిందితులను సీపీ సజ్జనార్ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
Next Story