కిడ్నాప్.. ఆరు గంటల్లోనే రక్షించారు

by  |
కిడ్నాప్.. ఆరు గంటల్లోనే రక్షించారు
X

దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీ ఫలక్‌నుమాలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు, ఇద్దరు మహిళలు కలిసి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఆరుగంటల్లోనే పోలీసులు చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.



Next Story

Most Viewed