- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని అన్నారు. పద్మశ్రీ అవార్డుల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి అనేకసార్లు విజ్ఞప్తి చేశాను.. అయినా పరిస్థితి మారడం లేదని వెల్లడించారు.
Next Story