- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షమాపణలు కోరిన ముఖ్యమంత్రి
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమించమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వేడుకున్నారు. ముంబైలో ఈరోజు ఉదయం కొవిడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి పదిమంది మృతి చెందారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అలానే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూనే క్షమాపణలు వేడుకుంటున్నాను.” […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారిని క్షమించమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వేడుకున్నారు. ముంబైలో ఈరోజు ఉదయం కొవిడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగి పదిమంది మృతి చెందారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అలానే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూనే క్షమాపణలు వేడుకుంటున్నాను.” అని ఉద్థవ్ పేర్కొన్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వెంటిలేటర్పై ఉన్నవారే ఉన్నారు.
Next Story






