- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆత్మకూర్: ఆత్మకూరుకు చెందిన రాజు చికెన్ సెంటర్ యాజమాన్యం చికెన్ వ్యర్థాలను హన్మకొండ టు ములుగు జాతీయ రహదారిలో వేస్తున్నారు. అక్కడి దుర్గంధాన్ని భరించలేకపోతున్నామంటూ చుట్టు పక్క పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. చికెన్ వ్యర్థాల కోసం జంతువులు ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ప్రజలు అనేకమార్లు గ్రామపంచాయతీకి ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదనేది పలువురి ఆరోపణ. ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి రాజు చికెన్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story