- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి నిర్వాసితులకు పరిహారం అందజేత
<p>దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లిలో సింగరేణి నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద చెక్కులు, పట్టాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధు అందజేశారు. గ్రామానికి చెందిన 578 మంది నిర్వాసితులకు రూ. 43.98 కోట్ల చెక్కులను అందించారు. ఒక్కో నిర్వాసితునికి రూ. 7లక్షల 61వేలతోపాటు రెండు గుంటల ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. Tags:singareni Expats, cheques, distribution, karimnagar</p>
X
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లిలో సింగరేణి నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద చెక్కులు, పట్టాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధు అందజేశారు. గ్రామానికి చెందిన 578 మంది నిర్వాసితులకు రూ. 43.98 కోట్ల చెక్కులను అందించారు. ఒక్కో నిర్వాసితునికి రూ. 7లక్షల 61వేలతోపాటు రెండు గుంటల ఇంటి స్థలానికి సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు.
Tags:singareni Expats, cheques, distribution, karimnagar
Next Story






