- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్పై.. బ్యాక్ టు ఫామ్ అంటూ సీఎస్కే భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సీఎస్కేలో ముఖ్యంగా అంబటి రాయుడు ముంబై బౌలర్లపై చెలరేగి ఆడాడు. కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (4) నిరాశ పరిచాడు. ఫాఫ్ డు ప్లెసిస్ (50), మెయిన్ అలీ (56) పరుగులతో హాఫ్ సెంచరీలు చేసి తమ వంతు కృషి చేశారు. ఆ తర్వాత సురేష్ రైనా (2) పరుగులకే పెవిలియన్ చేరినా.. రాయుడికి తోడుగా రవీంద్ర జడేజా చివరి వరకు నిలబడి 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ క్రమంలో సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
Next Story