- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. చెన్నైకు చెందిన అనురాగ్ వర్ధమాన్ అనే భక్తుడు ఎస్వీబీసీ ట్రస్ట్కు రూ.2.1 కోట్లు విరాళం అందజేశారు. వర్ధమాన్ చెన్నైలో యాక్సెస్ హెల్త్ కేర్కు సంస్థకు వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. సంస్థ తరుపున విరాళ చెక్కును టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అందజేశారు వర్ధమాన్.
Next Story