- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలోనూ 72వ గణతంత్ర దినోత్స వ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. హైకోర్టు పరిసరాల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బాధలను మిగిల్చిందని తెలిపారు.
ఆ సమయంలో ప్రజలందరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించడంలో తెలంగాణ హైకోర్టు కీలకపాత్ర పోషించిందన్నారు. అలాగే క్లిష్ట సమయంలో కూడా న్యాయస్థానాలు విధులు కొనసాగించాయని వెల్లడించారు. హైదరాబాద్ గ్లోబలు్ టెక్నాలజీని అందుకుంటూ వేగంగా ముందుకు దూసుకుపోతుందంటూ ఆమె వ్యాఖ్యానించారు.
Next Story