- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో తుమ్మెదవాగు ఉరకలేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి.
మోయ తుమ్మెదవాగుకు అనుసంధానంగా ఉన్న గుండారెడ్డిపల్లి, పోరెడ్డిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు చెక్ డ్యాములు మత్తడి దుంకడంతో ఎక్కువైన నీరు వాగులోకి జారుకోవడం ద్వారా వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహిన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
Next Story