- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
‘హాలో..నేను వై.ఎస్.భారతి(ఏపీ సీఎం జగన్ సతీమణి) పీఏను.. మీకు పంచాయతీ, సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తా’ అంటూ సత్యశ్రీరాం అనే మోసగాడు విజయవాడకు చెందిన ఓ నిరుద్యోగి వద్ద డబ్బులు వసూలు చేసి, మొహం చాటేశాడు. అడిగినంత డబ్బు సమర్పించుకున్న బాధితుడు.. అనంతరం మోసపోయానన్న నిజాన్ని గ్రహించాడు. దీంతో బాధితుడు సత్యశ్రీరాంపై ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story