రిటైర్డ్ అడిషనల్ ఎస్పీపై చీటింగ్ కేసు

by  |
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీపై చీటింగ్ కేసు
X

దిశ, వెబ్‎డెస్క్ : సూర్యాపేట జిల్లా మద్దిరాలలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సహా పలువురు రెవెన్యూ అధికారులపై కేసు నమోదు అయింది. వారసత్వ భూమిని సోదరుడికి చెందకుండా అక్రమపట్టా చేసుకున్నారనే పిటిషన్‎పై తుంగతుర్తి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణ చేపట్టింది. దీంతో మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సుదర్శన్ రెడ్డి, తుంగతుర్తి తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వోపై చీటింగ్ కేసు నమోదు చేశారు.

Next Story