- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సినిమా : యాంకర్ శ్యామల భర్త, నటుడు నర్సింహారెడ్డిపై రాయదుర్గం పీఎస్లో చీటింగ్ కేసు నమోదైంది. తన నుంచి కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచి విడతల వారిగా డబ్బులు ఇచ్చానని తెలిపిన బాధితురాలు.. మనీ అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. అంతే కాదు ఓ మహిళను సెటిల్మెంట్ కోసం మధ్యవర్తిగా తీసుకొచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నర్సింహారెడ్డితో పాటు మధ్యవర్తిగా ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా శ్యామల, నర్సింహా రెడ్డిలది ప్రేమ పెళ్లి అయినా.. విడాకులు తీసుకున్నారని ఈ మధ్య న్యూస్ హల్ చల్ చేసింది. అయితే అలాంటిదేమీ లేదని తాము కలిసే ఉంటున్నామని క్లారిటీ ఇచ్చింది శ్యామల.
Next Story