- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రిపబ్లిక్ వేడుకల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు భౌతిక దూరం పాటించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. రిపబ్లిక్ వేడుకల్లో 25 వేల మంది మాత్రమే పాల్గొనేందుకు కేంద్రం అనుమతించింది. వేడుకల్లో పాల్గొనేందుకు 15 ఏళ్లలోపు చిన్నారుకు అనుమతి నిరాకరించింది. ఇక మొదటిసారి త్రివిధ దళాల పరేడ్ను కేంద్రం రద్దు చేసింది. విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు మాత్రమే పరేడ్ నిర్వహించనున్నారు.
Next Story