- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాల రోజు కూడ నువ్వు నీ కొడుకు పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్ ఇంటిలోంచి కదలలేదంటే ప్రజాస్వామ్యం మీద నీ ఆత్మవిశ్వాసం చాలా గొప్పది చంద్రబాబు అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలలో ఓడిపోయాక ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు కావాలన్నావు మరి ఇప్పుడు ఈ ఎన్నికలలో ఓడిపోతే బ్యాలెట్ వద్దు ఈవీఎంలు కావాలంటావ తుప్పూ..ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ పక్కరాష్ట్రంలో ఉన్నారా అని విమర్శంచారు.
Next Story