- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండోరోజూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్పై టీడీపీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కాలువగట్టుపై పోలీసులు భారీగా మోహరించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం విధించారు. హౌస్ అరెస్టులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి చంద్రబాబు లేఖ రాశారు. భవిష్యత్ కార్యాచరణపై శాంతిపురంలో టీడీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు.
Next Story