- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగగానే, అధికార వైసీపీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. దీంతో చంద్రబాబును పోలీసులు వాహనం నుంచి కిందకు దించగా, ఆయన రోడ్డుపై బైఠాయించారు.
Next Story