- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల అరెస్టుపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ మాధ్యమంగా మరోసారి స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేయగా, ఆ వీడియోలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, కొందరు లారీ యజమానులతో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొనడం చూడొచ్చు. ఈ ప్రెస్మీట్లో లారీ యజమానులు మరో వ్యక్తిపై ఆరోపణలు చేస్తున్న సమయంలో మాధవ్ కలగజేసుకుని ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు అని అన్నట్టుగా ఉంది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. మీడియా సమక్షంలోనే ఇంత కుట్ర చేసిన వాళ్లు, తెరవెనుక ఇంకెన్ని చేస్తున్నారో ఆలోచించాలని, టీడీపీ నేతలపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులని చెప్పడానికి ఇంతకన్నా
నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.
Next Story