- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. పార్టీ తరుపున నిజనిర్ధారణ కమిటీ కూడా వేశారు. కమిటీ సభ్యులు బుధవారం బాధితురాలని పరామర్శించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. బాలికను దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. బాధితురాలికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.
Next Story