బాధిత బాలికకు అండగా ఉంటాం: చంద్రబాబు

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-23 04:51:23  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. పార్టీ తరుపున నిజనిర్ధారణ కమిటీ కూడా వేశారు. కమిటీ సభ్యులు బుధవారం బాధితురాలని పరామర్శించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. బాలికను దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. బాధితురాలికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.</p>

Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దళిత బాలికపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. పార్టీ తరుపున నిజనిర్ధారణ కమిటీ కూడా వేశారు. కమిటీ సభ్యులు బుధవారం బాధితురాలని పరామర్శించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. బాలికను దత్తత తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. బాధితురాలికి టీడీపీ అండగా ఉంటుందన్నారు.

Next Story