- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు, టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం లేఖ రాసారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయని తెలిపారు. నిన్న ఇద్దరు గిరిజన ఆడబిడ్డలు మాన, ప్రాణాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
Next Story