- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికలో ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఓబుళాపురం రాజశేఖర్ 2019లో పోటీ చేసి ఓడి పోయారు. బద్వేల్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో బద్వేలు శాసనసభ స్థానం ఖాళీ అయింది.
Next Story