- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రజలు తనను ఎందుకు ఓడించారో.. తనకే తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి చేయడమే తన తప్పుయితే క్షమించాలంటూ ప్రజలను వేడుకున్నారు. కృష్ణా జిల్లా పరిటాలలో చంద్రబాబు నివాసం వద్ద రైతులతో కలిసి బోగి మంటలు వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ జీవోలను ఆయన బోగి మంటల్లో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 40 ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చిన్న తప్పుచేయలేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క గుడిపై కూడా దాడి జరగలేదన్న చంద్రబాబు… వైసీపీ హయాంలో 150 ఆలయాలపై దాడులు జరగడం దారుణమన్నారు. ఇక బోర్లకు మీటర్లు పెట్టే బదులు.. వైసీపీ ఎమ్మెల్యేలకు మీటర్లు పెడితే ఎవరు ఎంత కొట్టేశారో తెలుస్తోందని చురకలు వేశారు.
Next Story