- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో టీడీపీ శ్రేణులతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని కోరారు. అంతేగాకుండా రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించాలని సూచించారు.
Next Story