‘రేపు రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలి’

by  |
‘రేపు రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ శ్రేణులతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని కోరారు. అంతేగాకుండా రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించాలని సూచించారు.


Next Story

Most Viewed