- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్ట్ కి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం భారీ విరాళం అందించింది. చంద్రబాబు మనవడు, నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ బర్త్డే సందర్భంగా రూ.30 లక్షల విరాళం అందించారు. ప్రతియేటా దేవాన్ష్ బర్త్డే రోజున చంద్రబాబు కుటుంబసభ్యులు టీటీడీ అన్నదానం ట్రస్ట్కి విరాళం ఇస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా చెక్కును టీటీడీ అధికారులకు పంపారు.
Next Story