- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానమని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని కాపాడుకోవడం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కళకళలాడిన ప్రజా రాజధాని అమరావతిని నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి గురువారానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తారని ఆశించిన ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహంతో సమానమని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలతో అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతిని కాపాడుకోవడం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కళకళలాడిన ప్రజా రాజధాని అమరావతిని నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి గురువారానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు.
Next Story






