- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హంద్రీ-నీవా పనులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన రామకుప్పం మహాపాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతల గృహ నిర్భంధాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్న టీడీపీపై అణిచివేత చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. తక్షణమే టీడీపీ నేతల గృహనిర్భంధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Next Story