- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తుంగతుర్తి: పశువులు మేపుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన ఎల్లంల మంగమ్మ ఎస్సారెస్పీ కాలువ వెంట పశువులను మేపి.. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్పై వచ్చిన దుండగులు గోల్డ్ చైన్ను లాక్కెళ్లారు. గొలుసు చోరీపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా… దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story