టిమ్స్‌కు చేరుకున్న సెంట్రల్ టీమ్

by  |
టిమ్స్‌కు చేరుకున్న సెంట్రల్ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం గచ్చిబౌలి టిమ్స్ కు చేరుకున్నది. పరిశీలన అనంతరం అక్కడి నుంచి కంటైన్ మెంట్ లో ఉన్న దోమలగూడలోని దోబీగల్లీలో పర్యటిస్తది. ఆ తర్వాత హిమాయత్ నగర్ లోని వినయ్ బాబు ఇంటికి వెళ్లి అక్కడ కూడా పరిశీలించనున్నది. మధ్యాహ్నం బీఆర్కే భవన్ లో అధికారులతో భేటీ కానున్నది. ఈ భేటీలో సీఎస్, వైద్యారోగ్యశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొననున్నారు.


Next Story

Most Viewed