- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం గచ్చిబౌలి టిమ్స్ కు చేరుకున్నది. పరిశీలన అనంతరం అక్కడి నుంచి కంటైన్ మెంట్ లో ఉన్న దోమలగూడలోని దోబీగల్లీలో పర్యటిస్తది. ఆ తర్వాత హిమాయత్ నగర్ లోని వినయ్ బాబు ఇంటికి వెళ్లి అక్కడ కూడా పరిశీలించనున్నది. మధ్యాహ్నం బీఆర్కే భవన్ లో అధికారులతో భేటీ కానున్నది. ఈ భేటీలో సీఎస్, వైద్యారోగ్యశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొననున్నారు.
Next Story