- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
నేడు కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కర్నూలులోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం ఆరా తీయనుంది. కర్నూలు జిల్లా ఆసుపత్రిని కూడా సందర్శించే అవకాశం ఉంది. కరోనా నియంత్రణకు అధికారులకు పలు సూచనలు, సలహాలను ఇవ్వనుంది. కాగా, కర్నూలులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడ 547 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags: corona, central team, kurnool, visit, ap
Next Story