- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం శుక్రవారం గుంటూరులో పర్యటించనుంది. గుంటూరు, నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో గుంటూరు రెండో స్థానంలో నిలిచింది.
Tags: corona, central team, visit, guntur, narasaraopet, ap
Next Story