- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
వర్షాలకు పత్తి నల్లబడి ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా మైలారం దగ్గర పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మన ప్రాంతంలో అధికంగా పత్తి పండుతుందని అన్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించకుండా రాష్ట్రంపై భారం మోపుతోందని ఆయన అన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ వెనక్కి వెళ్లకుండా ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు.
Next Story