రాష్ట్రంపై భారం మోపుతోంది….

by  |
errabelli dayakar rao
X

దిశ, వెబ్ డెస్క్:
వర్షాలకు పత్తి నల్లబడి ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా మైలారం దగ్గర పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మన ప్రాంతంలో అధికంగా పత్తి పండుతుందని అన్నారు. కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించకుండా రాష్ట్రంపై భారం మోపుతోందని ఆయన అన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ వెనక్కి వెళ్లకుండా ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు.

Next Story