- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని పరిశీలించి.. అక్కడ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఎయిమ్స్కు కావాల్సిన సౌకర్యాలు, ఆస్పత్రి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. బీజేపీ నేతలు సైతం మాస్కులు ధరించాలని ఆదేశించారు. వచ్చేది పండుగల సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
Next Story