- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముషీరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నాలాలో వరద నీరు పొంగి పొర్లింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా ముంపునకు గురైన కవాడిగూడ డివిజన్ పరిధిలోని అరవింద్ నగర్ కాలనీ, సంజయ్ నగర్లలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావులతో కలసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం సాయత్రం పర్యటించారు. ముంపు బాధితులతో మాట్లాడి వివరాలను మంత్రి తెలుసుకున్నారు.
Next Story