- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అందుకోసం కేంద్రం ఇప్పటికే రూ.789 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని.. రాష్ట్రం వాటా రూ.414 కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ వెళ్లేలా కార్యాచరణ చేపట్టాలని కేంద్రమంత్రి కోరారు.
=
Next Story