- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలోని నేషనల్ మెమోరియల్ దగ్గర కిషన్రెడ్డి పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మట్లాడుతూ… పుల్వామా దాడికి కారణమైన ఉగ్రమూకలపై బాలకోట్ వైమానిక దాడితో భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని ఆయన తెలిపారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని రాహుల్ అన్న విషయం తెలిసిందే.
Next Story