- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: జపాన్లో జరగనున్న ఒలంపిక్స్లో భారత అథ్లెట్ల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ నెల 25న టోక్యోలో పర్యటించాల్సి ఉండగా, కరోనా విజృంభణతో వాయిదా పడింది. ఈ మేరకు కిరణ్ తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. 25 నుంచి 29వరకు తన నేతృత్వంలో ఇండియన్ ఒలంపిక్ కమిటీ ప్రతినిధులతో ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు. తిరిగి ఎప్పుడు వెళ్లేది తర్వాత తెలియజేస్తామని స్పష్టం చేశారు.
tags:central minister, kiren rijiju, japan tour, tokyo, coronavirus, sports minister
Next Story