- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ప్లాంట్పై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. వందశాతం ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుందని అందులో ఎలాంటి సందేహం లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. స్టీల్ప్లాంట్తో పాటు అనుబంధ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే కార్మిక సంఘాలు నిరసన దీక్షలు చేస్తున్నాయి. ఆందోళనలకు అన్ని రంగాల నుంచి మద్దతు లభిస్తోంది.
Next Story