- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : విదేశీ పర్యాటలకు భారత ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇక మీదట రోడ్డు మార్గం ద్వారా దేశంలోనికి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి వీసా ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పర్యాటకులు తప్పనిసరిగా జల, వాయు మార్గాల్లోనే ఇండియాలో ప్రవేశించాలని స్పష్టంచేసింది.
అయితే, రోడ్డు మార్గాల్లో వచ్చే వారికి వీసా నిరాకరించడం వలన దేశంలో అలజడులు జరగకుండా కొంతమేర అడ్డుకోవచ్చని కేంద్ర హోంశాఖ భావించినట్టు తెలుస్తోంది. ఇకమీదట ఇండియాకు వచ్చే సందర్శకులు నూతన వీసా మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Next Story