- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ పాడయ్యాయి. ఎక్కడికక్కడ చెత్త పెరుకుపోవడంతో పాటు పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.202కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిని రాష్ట్రంలో వరదల వలన దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడానికి వినియోగించనున్నట్లు సమాచారం.
Next Story