- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేల్ ఉపఎన్నికకు అక్టోబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. కరోనా ఆంక్షల మధ్యే బై ఎలక్షన్స్ జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. పార్టీ మీటింగుల్లో వెయ్యికి మించకుండా జనం రాకూడదని స్పష్టం చేసింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ వెల్లడించింది. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని మరో 28 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
Next Story