పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఎవరెవరు ఉన్నారో తెలుసా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-25 14:54:24  IST  )

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఎవరెవరు ఉన్నారో తెలుసా?

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఎవరెవరు ఉన్నారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని కేంద్రం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీతలు :

= సల్లీ హోల్కర్ (మధ్యప్రదేశ్‌)

= హర్విందర్‌ సింగ్‌(హరియాణా)

= భీమ్‌ సింగ్‌ భావేశ్‌ (బిహార్‌)

= పి.దక్షిణా మూర్తి (పుదుచ్చేరి)

= ఎల్‌.హంగ్‌థింగ్‌ (నాగాలాండ్‌)

= బేరు సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌)

= షేఖా ఏజే అల్ సబాహ్‌ (కువైట్‌)

= నరేన్‌ గురుంగ్‌ (నేపాల్‌)

= హరిమన్‌ శర్మ (హిమాచల్‌ ప్రదేశ్‌)

= జుమ్డే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌)

= విలాస్‌ దాంగ్రే (మహారాష్ట్ర)

= వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (కర్ణాటక)

= జోనస్‌ మాశెట్టి (బ్రెజిల్‌)

Next Story