- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వన్ నేషన్-వన్ రేషన్, పట్టణ స్థానిక ఎన్నికలు, విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అమలు చేసినందుకు 5రాష్ట్రాలు అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రూ.16,728 కోట్ల అదనపు రుణాలు తీసుకునే అనుమతులు ఇచ్చింది. తెలంగాణ రూ.2,508 కోట్లు, ఏపీ రూ.2,525 కోట్లు అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది.
Next Story