- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజైన గురువారం దర్గాలోని హజ్రత్ సయ్యద్, మొహినుద్దీనా షా సమాధులతోపాటు వెలుపల ఉన్న సైనిక బృందాల సమాధులపై గంధం చల్లి, పూలు, దట్టీలతో అలంకరించారు. ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో జాన్ పహాడ్ సైదులు దర్గా ముస్తాబైంది. తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Next Story