- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ రోజు 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు CBSC తెలిపింది. COVID-19 సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం బోర్డు పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫలితాలు నేరుగా బోర్డు ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ అసెస్మెంట్ విధానంపై ఆధారపడి ఉన్నాయి. విద్యార్థులు రిజల్ట్స్ కోసం http://cbseresults.nic.in/CBSEResults/ మరియు DigiLocker తో సహా ఇతర ప్లాట్ఫారమ్లలో తనిఖీ చేసుకోవచ్చును.
Next Story