- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై గత కొంతకాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఎం జగన్కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 10వ తేదీన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.
Next Story