- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈటలతోపాటు ఆయన అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మంగళవారం హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం బీజేపీ నేతలు, కార్యకర్తలు కరీంనగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఈటలతోపాటు ఆయన అనుచరులు పాల్గొన్నారు. అయితే, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు ఈటలపై, ఆయన అనుచరులపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Next Story